Exclusive

Publication

Byline

ఫోన్ ట్యాపింగ్ కేసు : 'అవసరమైతే మళ్లీ పిలుస్తాం' - కేటీఆర్ విచారణపై 'సిట్' చీఫ్ కీలక ప్రకటన

భారతదేశం, జనవరి 24 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుని విచారించగా. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ను కూడా విచారించింది. దాదాపుగా ... Read More


నాంపల్లి : ఫర్నీచర్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం - కొనసాగుతున్న రెస్క్యూ

భారతదేశం, జనవరి 24 -- హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న మంటలు. ఒక్కసారిగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర... Read More


నాంపల్లి : ఫర్నీచర్‌ షాపులో భారీ అగ్నిప్రమాదం - ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తింపు, కొనసాగుతున్న రెస్క్యూ

భారతదేశం, జనవరి 24 -- హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ చోటు చేసుకున్న మంటలు. ఒక్కసారిగా వ్యాపించాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ ఫ్లోర... Read More


ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసం ఈ కథనాలు..?సింగరేణి వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

భారతదేశం, జనవరి 24 -- తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కట్టుకథలు అల్లుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన. కట్టుకథలు, ఊహాగానాలతో రోజుకో కథ వం... Read More


TG Vehicle Registration : ఆర్టీవో ఆఫీసుకు అక్కర్లేదు..! ఇవాళ్టి నుంచి షోరూమ్ వద్దే 'వాహన రిజిస్ట్రేషన్‌'

భారతదేశం, జనవరి 24 -- కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇకపై రిజిస్ట్రేషన్ బాధలు తప్పనున్నాయి. చాలా సులభంగా డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ సరికొత్త విధానం... Read More


నిరుద్యోగులకు అలర్ట్ - ఓయూలో జాబ్ మేళా, రూ. 25 వేల వరకు జీతం..!

భారతదేశం, జనవరి 24 -- ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో ఫార్మాసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ లకు దరఖాస్తులను స్వీకర... Read More


ఫోన్ ట్యాపింగ్ కేసు : ముగిసిన కేటీఆర్ 'సిట్' విచారణ - 7 గంటలకుపైగా ప్రశ్నలు..!

భారతదేశం, జనవరి 23 -- ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా. దాదాపు 7 గంటలకుపైగా విచారణ కొనసాగింది. ... Read More


చర్లపల్లి - తిరువనంతపురం మధ్య 'అమృత్ భారత్ రైలు' ప్రారంభం. ఏపీ, తెలంగాణలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే

భారతదేశం, జనవరి 23 -- చర్లపల్లి (హైదరాబాద్) - తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి మోదీ జెండా ఊపి ఈ సరికొత్త ట్రైన్ సేవలను ప్రారంభించారు. మొత్తం 29 స్టేషన్ల... Read More


గ్రేటర్ హైదరాబాద్ : బహిరంగ వేలానికి 137 రాజీవ్ స్వగృహ ప్లాట్లు - ముఖ్యమైన వివరాలు

భారతదేశం, జనవరి 23 -- హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్లాట్ కోనుగొలు చేయాలని చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తొర్రూర్, బహదూర్‌‌‌‌‌‌‌‌పల్లి, కుర్మల్‌‌‌‌... Read More


'సిట్' విచారణకు కేటీఆర్ - వాళ్లని కూడా వదిలిపెట్టమంటూ వార్నింగ్

భారతదేశం, జనవరి 23 -- రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు సిట్ విచారణకు హాజరుకాగా. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచారణకు హాజ... Read More